పాత్రుని వలస ఉన్నత పాఠశాలలో ఘనంగా గిడుగు జయంతి
శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలసలో ప్రధానోపాధ్యాయులు ఐడిబిఐ ప్రసాద్ అధ్యక్షతన గిడుగు రామ్మూర్తి, ధ్యాన్ చంద్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష...