మరో టెర్రరిస్టుపై చర్యలను అడ్డుకున్న చైనా
పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా అధినేత షాహిద్ మెహమూద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా జాబితా చేయాలన్న భారత్, అమెరికాల ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకుంది. ఉగ్రవాదులను బ్లాక్ లిస్టులో చేర్చేందుకు డ్రాగన్ దేశం నిరాకరించడం ఇది...