తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం బంగారు మయం కానుంది. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం ‘చిగర్ గుంట-బిసనత్తమ్’ మధ్య బంగారు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం...
సూడాన్లో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ కొర్డోఫాన్ ప్రావిన్స్లో బంగారు గని కుప్పకూలడంతో కనీసం 38 మంది మరణించారు. రాజధాని ఖార్టూమ్కు దక్షిణంగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫుజా గ్రామంలో మూసి ఉన్న...
నైజీరియాలోని దక్షిణ నైజర్లో పెను విషాదం చోటు చేసుకుంది. గోల్డ్ మైన్ కూలి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలతో తీవ్రంగా గాయపడగా.. చాలామంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. నైజీరియా సరిహద్దుల్లోని దక్షిణ...