ఒక సలహాదారుడిపై ఏపీ సర్కార్ వేటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లెక్కకు మించిన సలహాదారులు ఉన్నారు. వారిలో ఒకరిపై ఇప్పుడు ప్రభుత్వం వేటు వేసింది. పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారు హెచ్కే సాహును విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. జలవనరుల...