కరోనా నిబంధనల మేరకు బక్రీద్ జరుపుకోండి
కరోనా వ్యాధిని దృష్టిలో ఉంచుకుని బక్రీద్ నిర్వహించుకోవాలని ఏసీపీ శ్రీనివాసరావు ముస్లిం మత పెద్దలకు సూచించారు. హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ లోశుక్రవారం నాడు ఆయన రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో మీటింగ్...