తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలు,నాయకులు కృషి చేయాలని హుజూర్ నగర్ నియోజకవర్గ కో- ఆర్డినేటర్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం ముఖ్య నాయకుల సమావేశం...