Slider ప్రపంచంయుద్ధ నౌకలో పేలుడు: ముగ్గురు నావికుల మృతిSatyam NEWSJanuary 18, 2022January 18, 2022 by Satyam NEWSJanuary 18, 2022January 18, 202206301ముంబయి తీరంలోని నేవల్ డాక్యార్డ్లో ఉన్న భారత యుద్ధనౌకలో పేలుడు సంభవించి ముగ్గురు భారత నౌకాదళ సిబ్బంది మరణించారు. యుద్ధనౌకలో ఉన్న మరో పది మంది గాయపడి ముంబైలోని నావల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు....