సీఎం పర్యటనా సభా స్థలిని పరిశీలించిన డీఐజీ
విజయనగరం జిల్లా గుంకలాంలో ఈ నెల 30న సీఎం పర్యటనకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లుగా విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు తెలిపారు. గుంకలాంలో ఇండ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం వస్తున్ననేపథ్యంలో...