టార్గెట్ ఎంబసీ :అమెరికా దౌత్య కార్యాలయం లక్ష్యంగా దాడి
ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడి చేసి 80 మంది సైనికులను మట్టుబెట్టామని ఇరాన్ ప్రకటించిన మరుసటి రోజే మరో దాడి చేసింది. ప్రతీకార పోరులో ఇరాన్ తన దూకుడు కొనసాగిస్తోంది. ఇరాక్ రాజధాని...