రాజకీయ కక్ష్య తోనే తమ కుటుంబం పై దాడులు చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. వరుసగా రెండో రోజు మల్లారెడ్డి ఇల్లు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై, కార్యాలయాలపై దాడులు...
ప్రముఖ వ్యాపార సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ కు సంబంధించిన కార్యాలయాలు ఇళ్లలో ఇన్ కం టాక్స్ అధికారులు సోదాలు జరుపుతున్నారు . వస్త్ర దుకాణాలను నిర్వహించే సదరు సంస్థ ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్...