జగన్ బాబాతో పాటు 147 మంది దొంగలను తరిమికొట్టడం ఖాయం….!
జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని….2024 ఎన్నికల లలో ప్రజలే బుద్ది చెబుతారని టీడీపీ విజయనగరం ఇంచార్జ్ ,బుద్ధా వెంకన్న అన్నారు. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో ఏర్పాటు...