ఆగస్టు 1 నుంచి చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన
గత మూడు రోజులుగా నీటిపారుదల ప్రాజెక్టులపై జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎండగడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ఆగస్టు 1 నుంచి ప్రాజెక్టులు సందర్శన ప్రారంభిస్తున్నారు. ఆగస్టు...