రాజస్థాన్లోని జోధ్పూర్ తర్వాత ఇప్పుడు భిల్వారాలో ఉద్రిక్తత నెలకొంది. ఓ వర్గానికి చెందిన ఇద్దరు యువకులపై బుధవారం రాత్రి దాడి జరిగింది. ఆ తర్వాత అతని బైక్కు కూడా నిప్పు పెట్టారు. ఈ ఘటనతో...
రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలో గత రాత్రి రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జలోరీ గేటు వద్ద ఉన్న జెండా పీకేసి మరో జెండాను పెట్టడంపై వివాదం మొదలైంది. అనంతరం ఇరువైపులా రాళ్ల...