జర్నలిస్టు మూర్తి పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలి
జర్నలిస్టులపై కేసులు పెట్టి, విచారణ పేరిట నోటీసులు ఇచ్చి వేధించడం రాష్ట్ర ప్రభుత్వ అవివేక చర్య అని, జర్నలిస్టు మూర్తిపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతులు...