భూయాన్, భట్టి ల పదోన్నతులకు కోలేజియం సిఫార్సు
ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు(సీజే) జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్. వెంకటనారాయణ భట్టి పదోన్నతులు పొందనున్నారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా విధులు నిర్వర్తిస్తుండగా, ఎస్వీ భట్టి కేరళ...