లోక్ సభ డిలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరగనున్న లోక్ సభ స్థానాల డిలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కే తారక రామారావు తెలిపారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని...