తిరుమల తిరుపతి దేవస్థానం వారు కళ్యాణమస్తు నిలిపివేశారా?
ఆర్థిక స్తోమత లేని నిరుపేద ప్రజల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే “కల్యాణమస్తు” కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు కనిపిస్తున్నదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. టిటిడి ఆధ్వర్యంలో...