మనీ మేడ్:కోట్లు గుమ్మరించి జిమ్మిక్కులు చేసి గెలిచారు
కోట్లు గుమ్మరించి జిమ్మిక్కులు చేసి తెరాస కార్పొరేషన్లో అధికారం కైవసం చేసుకుందని ఎంపీ బండి సంజయ్ అన్నారు.సోమవారం సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 13...