దేశంలో జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ను అందజేయనున్నారు. ఇందుకోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. కేంద్రం అందించిన మార్గదర్శకాల ప్రకారం, 15...
కరోనా కట్టడి కోసం భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్కు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. 2-18 ఏళ్ల వారికి కోవాగ్జిన్ టీకా వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్లపై ఏర్పాటైన...