లుంపి స్కిన్ వ్యాధి నియంత్రణ టీకాలు వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. పశు సంవర్థక శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పశువులకు...
దేశంలో జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ను అందజేయనున్నారు. ఇందుకోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. కేంద్రం అందించిన మార్గదర్శకాల ప్రకారం, 15...
ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల నేపధ్యంలో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే, బీహార్లో ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్కు సంబంధించిన కేసు ఏదీ వెలుగులోకి రాలేదు. అయినప్పటికీ ప్రభుత్వం దానిని సమర్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధం అవుతోంది....