39.2 C
Hyderabad
May 3, 2024 12: 48 PM
Slider జాతీయం

చిన్నారులకు కోవాగ్జిన్‌.. అనుమతించిన ప్యానెల్‌ కమిటీ

కరోనా కట్టడి కోసం భారత్‌ బయోటెక్‌ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. 2-18 ఏళ్ల వారికి కోవాగ్జిన్ టీకా వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్లపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈమేరకు అనుమతులు జారీ చేసింది.

18 ఏళ్ల లోపు వారిపై కోవాగ్జిన్‌ 2,3వ దశ ట్రయల్స్‌ని సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేసింది భారత్‌ బయోటెక్‌. ఇటీవలే రెండు, మూడో దశ ట్రయల్స్ ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. 2, 3 దశల్లో 20 రోజుల గ్యాప్‌తో రెండు డోసుల వ్యాక్సిన్‌ను దాదాపు 525 మంది చిన్నారులపై ప్రయోగించారు.

Related posts

ఏపి బ్రాహ్మణ సేవా సమాఖ్య నూతన కార్యవర్గం

Satyam NEWS

కోర్టుకు వెళ్లి పరువు పోగొట్టుకున్న పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి

Satyam NEWS

విజయనగరానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స..!

Bhavani

Leave a Comment