కోటప్పకొండ తిరుణాళ్లకు పోలీసు ఏర్పాట్లు పూర్తి
పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్ళకు పోలీస్ శాఖ తరపున పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి భక్తులకు భద్రతా పరంగా, ట్రాఫిక్ పరంగా...