గోండు రైతులకు ఉచితంగా జొన్న విత్తనాల పంపిణీ
శాస్త్రీయంగా పంటలు వేసి పౌష్టికాహారాన్ని పండించుకోవడం ద్వారా అధిక లాభాలను ఆర్జించడమే కాకుండా ఆరోగ్యం గా కూడా ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ రోజు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ ఎం.రాజేశ్వర్...