జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
కొమురం భీం జిల్లా లోని చింతలమానేపల్లి ఎంపీపీ శనివారం జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, వెంటనే వెనక్కి తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజెయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ ఒక ప్రకటనలో డిమాండ్...