ఉమ్మడి ఏపి మాజీ గవర్నర్ కుముద్బెన్ జోషీ అస్తమయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు కుముద్బెన్ మణిశంకర్ జోషీ (88) సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. తన స్వస్థలమైన గుజరాత్లోని నవ్సారీ...