ప్రజాగళం వినిపించే కుండబద్దలు సుబ్బారావు మృతి బాధాకరం
నిరంతరం ప్రజా సమస్యలపై గళం వినిపించే కుండబద్దలు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు కాటా సుబ్బారావు మృతి చెందడం బాధాకరమని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగాలని నిర్వహించిన ఉద్యమంలో ఆయనతో...