హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసులపై చిందులేసి బండబూతులు తిట్టిన వ్యక్తికి మతి స్థిమితం లేదట. భార్య చనిపోయి ఏడాది అయిందట. అప్పటి నుంచి మతి భ్రమించిందట. ఇదీ స్టోరీ. ఏం చేస్తున్నాడో అతనికి తెలియదట....
ఇతను ఎవరో పోలీసులంటే ఏమనుకుంటున్నాడో తెలియదు కానీ లాక్ డౌన్ విధులను నిర్వర్తిస్తున్న పోలీసులపై తిరగబడ్డాడు. రాయలేని బూతులతో పోలీసులపై విరుచుకుపడ్డాడు. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టిప్పు ఖాన్...