ధర్మపురిలో కన్నుల పండువగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి కళ్యాణం
ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కల్యాణోత్సవం శనివారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. క్షేత్ర నలుమూల నుంచి భారీగా తరలి వచ్చిన వేలాది మంది భక్తులు కల్యాణం తిలకించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ...