భారత్ కు తాలిబన్ల తొలి లేఖ.. విమానాలు నడపాలంటూ విజ్ఞప్తి
ఆఫ్ఘనిస్థాన్ కు విమానాలు నడపాలని భారతదేశానికి తాలిబన్లు లేఖ రాశారు. ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్లో కొత్త పాలన భారతదేశానికి రాసిన మొదటి లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ ను ఉద్దేశించి...