ఎల్జీ పాలిమర్స్ సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
ఎల్జీపాలిమర్స్ సంస్థ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఎన్జీటీకి జడ్జి శేషశయనరెడ్డి కమిటీ నివేదిక సమర్పించింది. మొత్తం 12 మంది ఈ దుర్ఘటనలో మరణించిన విషయం తెలిసిందే. ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి వెలువడిన...