అనంతపురం జిల్లా SEB అడిషనల్ ఎస్పీ రామ క్రిష్ణ అదేశాల మేరకు అనంతపురం SEB ఇన్స్పెక్టర్ R. రవిచంద్ర సిబ్బందితో అనంతపురం రుద్రంపేట బైపాస్ వద్ద విశ్వసనీయమైన సమాచారం మేరకు అదివారం వాహన తనిఖీ...
కేసీఆర్ ప్రభుత్వం 15 శాతం రేట్లను పెంచితే, మద్యం వ్యాపారులు సిండికేటై 30 శాతం అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రజా పోరాట సమితి(PRPS) రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకట్ స్వామి ఆరోపించారు. ఈ...
లాక్ డౌన్ సమయంలో మద్యం షాపులు బంద్ చేశారు. మద్యం మత్తులో తెలిసీ తెలియకుండా కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతారనేది ఒక కారణం కాగా మద్యపానం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి...