జైల్డ్:చిదంబరంను బెదిరించిన వ్యక్తి అరెస్ట్
మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా బెదింపులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని శివగంగ జిల్లాకు చెందిన వ్యక్తి అని పోలీసులు...