కరీంనగర్ లో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవం
కరీంనగర్ పట్టణంలోని మార్కెట్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు వైకుంఠ ఏకాదశి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారితోనే...