భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ని దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు శశికళ, మధుల ఆధ్వర్యంలో...