దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ని దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు శశికళ, మధుల ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు.
previous post
next post