35.2 C
Hyderabad
April 27, 2024 14: 57 PM
Slider ఆధ్యాత్మికం

భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న మంత్రి

bhagyalaxmi

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ని దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు శశికళ, మధుల ఆధ్వర్యంలో మంత్రిని సన్మానించారు.

Related posts

పోస్ట్ ప్రొడక్షన్ కార్యకమాల్లో ‘ఉక్కు సత్యాగ్రహం’

Bhavani

చింతపల్లి బీచ్ ఒడ్డున ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…

Satyam NEWS

దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment