రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇవ్వాలి
బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశముఖ్ ఆధ్వర్యంలో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాస్తూ ప్రతిని పత్రికలకు విడుదల చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్...