కరోనా కట్టడి కోసం ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
కరోనా వైరస్ విజృంభించకుండా కట్టడి చేయడంలో ప్రతిఒక్కరూ పాటుపడాలని ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించి ప్రజలకు వివరించాలని ప్రభుత్వ విప్, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధికారులను కోరారు. బుధవారం...