సింగిల్ విండో డైరెక్టర్ సంజీవ్ యాదవ్ ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు.వెల్దండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ ఆయన్ని శనివారం కల్వకుర్తిలో పరామర్శించారు. నిన్న కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ సింగల్ విండో డైరెక్టర్ ని కలిసి సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ వెల్దండ సర్పంచ్ భూపతిరెడ్డి సర్పంచ్ రామచంద్ర రెడ్డి తదితరులు ఉన్నారు.