34.7 C
Hyderabad
May 4, 2024 23: 58 PM
Slider రంగారెడ్డి

సింగిల్ విండో డైరెక్టర్ని పరామర్శించిన ఎమ్మెల్సీ

#KasireddyNarayanaReddy

సింగిల్ విండో డైరెక్టర్ సంజీవ్ యాదవ్ ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు.వెల్దండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ ఆయన్ని శనివారం కల్వకుర్తిలో పరామర్శించారు. నిన్న కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ సింగల్ విండో డైరెక్టర్ ని కలిసి సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ వెల్దండ సర్పంచ్ భూపతిరెడ్డి సర్పంచ్ రామచంద్ర రెడ్డి తదితరులు ఉన్నారు.

Related posts

వై ఎస్ జగన్ ప్రభుత్వానికి అతి పెద్ద ఎదురుదెబ్బ

Satyam NEWS

కేసీఆర్ జన్మదిన సందర్భంగా మల్దకల్ లో ప్రత్యేక పూజలు

Bhavani

త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ దొరల గడీలో బందీ

Satyam NEWS

Leave a Comment