పాఠశాలను పర్యవేక్షించిన మానిటరింగ్ అధికారి
బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉర్దూ ప్రైమరీ పాఠశాలలో మంగళవారం మానిటరింగ్ అధికారి కాంప్లెక్స్ హెచ్ఎం కిషోర్ పర్యవేక్షించారు. విద్యార్థుల రికార్డులు, హాజరు రిజిస్టర్, మధ్యాహ్న భోజన రిజిస్టర్లు, స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా స్వయం...