సంపద వనాల్లో వారంలోగా మొక్కలు నాటడం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపిడివో లు, తహశీల్దార్లు, మునిసిపల్ కమీషనర్లతో సంపద వనాలు, ఆసరా...
గృహాలక్షి పథకం క్రింద సమర్పించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తహశీల్దార్లు, ఎంపిడివో లతో గృహాలక్షి,...
గోదావరికి వరద ఉధృతి కోసాగుతున్న నేపథ్యంలో జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా నియంత్రణ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తహసీల్దార్లను, ఎంపిడిఓలను ఆదేశించారు. బూర్గంపాడు నుండి ఇరవెండి మీదుగా అశ్వాపురం, మణుగూరు...
గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణాల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు,...
పోడు భూముల పట్టాలు పంపిణీ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఐడిఓసి కార్యాలయంలో పోడు పట్టాలు పంపిణీ, కుల వృత్తుల వారికి ఆర్థిక సహాయం దరఖాస్తులు విచారణ...
బూత్ లెవల్ అధికారులతో ఓటర్ జాబితా డోర్ టు డోర్ వెరిఫికేషన్ ప్రక్రియ 22 జూన్ లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హల్...
21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్...