విత్ డ్రా సిఏఏ: బహ్రెయిన్ ప్రతినిధుల సభ డిమాండ్
పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయకుండా భారతదేశం నిలిపేయాలని బహ్రెయిన్ ప్రతినిధుల సభ పిలుపునిచ్చింది. ముస్లింలు కాకుండా ఇతర శరణార్థులకు పౌరసత్వం మంజూరు చేసే నిర్ణయం వివక్షపూరితమైనదని ప్రతినిధుల సభ ప్రకటనలో పేర్కొంది. భారత...