బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి సోమవారంనాడు మూడు జిల్లాల పర్యటనకు వస్తున్నారు. ముందుగా నారాయణ పేట జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా లలో పర్యటించి...
నాగర్ కర్నల్ జిల్లాలో రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికా విద్యపై ఈదమ్మ గుడి దగ్గర, బస్ స్టాండ్ సమీపంలో కళాజాత ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మున్సిపల్...