29.7 C
Hyderabad
May 3, 2024 05: 29 AM
Slider మహబూబ్ నగర్

మూడు జిల్లాల పర్యటనకు వస్తున్న తల్లోజు ఆచారి

#tallojuchari

బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి సోమవారంనాడు మూడు జిల్లాల పర్యటనకు వస్తున్నారు. ముందుగా నారాయణ పేట జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా లలో పర్యటించి జోగులాంబ గద్వాల జిల్లాకు ఆయన చేరుకుంటారు.

కల్వకుర్తి నుంచి రోడ్డు మార్గంలో ఆయన ఉదయం 8.30కి బయలుదేరతారు. నారాయణ పేట జిల్లా మాగనూరు మండలం నేరేడుగొమ్మ గ్రామలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆ తర్వాత మక్తల్ ద్వారా అనుగొండ చేరుకుంటారు.

10.30కి అక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11.30కి భూత్ పూర్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జోగులాంబ గద్వాల చేరి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. సాయంత్రం 6.30కి గద్వాల నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.  

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

బూస్టర్ డోస్‌ పై WHO కీలక ప్రకటన

Sub Editor

స్పందన లేని ప్రత్యామ్నాయం: నిరుత్సాహంలో కేసీఆర్

Satyam NEWS

కేసీఆర్ ఒక అసమర్థ ముఖ్యమంత్రి: అరుణ

Bhavani

Leave a Comment