బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి సోమవారంనాడు మూడు జిల్లాల పర్యటనకు వస్తున్నారు. ముందుగా నారాయణ పేట జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా లలో పర్యటించి...
సాధ్యమైనంత వరకు తక్కువ నష్టం తో జాతీయ రహదారికి మలుపులు తగ్గిస్తూ అలైన్మెంట్ చేసే విధంగా చూడాలని జాతీయ బి.సి. కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి అధికారులను సూచించారు. శుక్రవారం ఉదయం చారగొండ మండల...
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజాన్ని అంతమొందించాలని చూస్తున్నారని, ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన జర్నలిస్టులను ఎక్కడికక్కడ కేసులతో వేధిస్తున్నారని జాతీయ బీసీ కమిషన్ కు తీన్మార్ మల్లన్న ( క్యూ న్యూస్) ఫిర్యాదు పంపారు. ఈ ఫిర్యాదును...