హైకోర్టును కించపరుస్తూ కామెంట్లు చేసిన వైసీపీ నేతలకు నోటీసులు
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసుకు సంబంధించి సీబీఐ విచారణ జరిపించాలని తీర్పు వెలువరించిన రాష్ట్ర హైకోర్టుపై సోషల్ మీడియాలో దారుణమైన వ్యాఖ్యలతో కామెట్లు పెట్టిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు...