న్యూ ఇయర్ నేపథ్యంలో ఏపిలో కొత్త మద్యం బ్రాండ్లు
మద్యంపై వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నది. తమిళనాడుకు చెందిన ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్...