జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన డిసెంబర్ 2 నుంచి పవన్ కళ్యాణ్ పర్యటన మొదలు కానుంది. డిసెంబర్ 2న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్...
నివర్ తుపాను భారీ బీభత్సాన్నే స్రష్టిస్తోంది. మధ్యరాత్రి పుదుచ్ఛేది వద్ద తీరం దాటి తుపాను పుదుచ్చేరి, తమిళనాడు, చెన్నైలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి ఎక్కడికక్కడ చెట్లు నేలకూలడం, కరెంటుస్థంభాలు నేలకూలడంతో ఆయా...
మంగళవారం సాయంత్రానికి నివర్ తీవ్ర తుపానుగా మారనున్నదని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. పుదుచ్చేరికి తూర్పు...