నిర్మల్ జిల్లాలోని అన్ని మండలాలలోని గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ను జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆర్భాటంగా ప్రారంభించారు. కొనుగోలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వరి ధాన్యం 35...
వరి ధాన్యం పండించిన రైతులు ఎవరు అధైర్య పడకుండాల్సిన అవసరం లేదని పండిన ప్రతి ఒక్క గింజను కొనుగోలు చేస్తామని కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సంఘం(PACS) చైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు....