రాష్ట్రంలో 12918 పంచాయతీలలో దొంగలు పడి 8660 కోట్ల రూపాయలు దొంగిలించారని ఏలూరు జిల్లాలో కొంతమంది పంచాయతీ సర్పంచ్ లు సోమవారం ఏలూరు జిల్లా ఎస్ పి మేరీ ప్రశాంతి కి పిర్యాదు చేసారు....
రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలు, సర్పంచుల సమస్యలపై నేడు కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాల రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఏలూరు సిటీలోని, పాత...