ఆగష్టు 25న ప్రార్ధన స్థలాల ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయంలోని ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవ తేదీలు ఖరారు అయ్యాయి. ఆగస్ట్ 25వ తేదీన సచివాలయంలోని దేవస్థానం, మసీదు, చర్చి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు....